మాండూక్యోపనిషత్.13
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.26
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
ఓం నమః శివాయ:
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
నవమ మంత్రము.
జాగరితస్థానో వైశ్వానరో>కార : ప్రధమామాత్రా, ఆప్తేరాది మత్త్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్, ఆదిశ్చ భవతి, య ఏవం వేద /
దశమ మంత్రము.
స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయామాత్రా, ఉత్కర్షాదు భయత్వా ద్వా , ఉత్కర్షతి హ వై, జ్ఞాన సంతతిమ్ సమానశ్చ భవతి, నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద /
ఏకాదశ మంత్రము:
సుషుప్త స్దాన : ప్రాజ్నో మకార స్తృతీయ మాత్రా మితేరపీ తేర్వా / మినోతి హ వా ఇదం సర్వమపీతిశ్చ భవతి, య ఏవం వేద /
పందొమ్మిదవ కారిక : విశ్వస్యాత్త్వ వివక్షాయాం ఆది సామాన్య ముత్కటం /
మాత్రా సంప్రతి పత్తవ్స్యాత్ అతి సామాన్య మేవచ //
ఇరవయ్యవ కారిక : తైజసస్యో త్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం /
మాత్రాసమ్ప్రతి పత్తవ్ స్యాత్ ఉభయత్వం తథావిధం //
ఇరవై ఒకటవ కారిక : మకారభావే ప్రాజ్ఞస్య మాన సామాన్య ముత్కటం /
మాత్రా సమ్ప్రతి పత్తవ్ తు లయ సామాన్యమేవచ //
ఇరవై రెండవ కారిక : త్రిషుధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత: /
స పూజ్య : సర్వభూతానాం వంద్యశ్చైవ మహాముని : //
ఇరవై మూడవ కారిక : అ కారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం /
మ కారశ్చ పున ; ప్రాజ్ఞం నామాత్రే విద్యతే గతి : //
ద్వాదశ మంత్రము.
అమాత్రశ్చతుర్దో > వ్యవహార్య : ప్రపంచో పశమశ్శివో>ద్వైత : /
ఏవం ఓంకార ఆత్మైవ సంవిశత్యా త్మ నాత్మానం య ఏవంవేద య ఏవంవేద //
దీనితో మాండూక్యోపనిషత్తులోని పన్నెండుమంత్రములు ముగిసినవి. ఆగమ ( ప్రధమ ) ప్రకరణ లో యింకను 24 వ కారిక నుండి 29 కారిక వరకు మిగిలివున్నవి. .
ఇరవై నాలుగవ కారిక : ఓంకారం పాదశో విద్యాత్ పాదామాత్రా న సంశయ : /
ఓంకారం పాదశో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్ //
ఇరవై అయిదవ కారిక : య
ుంజీత ప్రణవే చేత : ప్రణవో బ్రహ్మ నిర్భయం /
ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్ //
ఇరవై ఆరవ కారిక : ప్రణవోహ
్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరం స్మృత: /
అపూర్వో>నంతరో> బాహ్య : అనపర : ప్రణవో>వ్యయ : //
ఇరవై యేడవ కారిక : సర్వస్య ప్రణవోహ్యాది : మధ్యమంతస్తథైవ చ /
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం //
ఇరవైయెనిమిదవ కారిక : ప్రణవం హీశ్వరం విద్యాత్ సర్వస్యహృది సంస్థితం /
సర్వవ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి //
ఓంకారము అందరి హృదయాలలో వుండే ఈశ్వరునిగా గుర్తించగలగాలి. ధీరుడు, ఓంకారము సర్వవ్యాపకమైన దానినిగా తెలుసుకుని, శోకానికి దూరంగా వుంటాడు. హృదయధ్యానము మందమధ్యమాధికారులకు, సర్వవ్యాపకమనే భావనతో ధ్యానము ఉత్తరాధికారులకుకాబట్టి, ధీరుడనగా, ఉత్తమాధికారి, బుద్ధిమంతుడైన వివేకి అని అర్ధం చేసుకోవాలి.
( నిన్నటిదానికి కొనసాగింపు )
సర్వప్రాణులకు స్మృతిజ్ఞానము కలిగే ప్రదేశము హృదయము. అందులో వున్న ఈశ్వరుని ప్రణవంగా గుర్తించాలి. మనకు జ్ఞాపకశక్తి కలిగే స్థానం హృదయం. స్మృతి అనగా గతం గురించి ఆలోచించుట. ఇది మ౦ద, మాధ్యమాధికారులకు నియమంగా చెప్పబడింది. ఇక ఓంకారమును ఆత్మస్వరూపంగా బుద్దిమంతుడు నిశ్చయించుకుని జన్మ మరణాది దుఃఖములను వీడును.
అలాంటి వివేకికి శోకకారణమైన జన్మ మృత్యు జరావ్యాధులు లేకపోవడం వలన శోకమును దాటుతున్నాడని అర్ధం.
ఇరవై తొమ్మిదవ కారిక : అమాత్రో>నంత మాత్రశ్చ ద్వైత స్యోపశమ శ్శివ : /
ఓంకారో విదితో యేన స మునిర్ణేతరో జన : //
ఓంకారమును మాత్రారహితమని, అనంతమాత్రమని, ద్వైతమును చల్లార్చేది అని, మంగళ స్వరూపమైనదనీ, ఈ విధంగా ఎవడు తెలియబడతాడో, వాడు ముని అనీ అనగా ఇవే విషయములను మననం చేయువాడు అని అర్ధం చేసుకోవాలి. ఇతరులు ముని స్థానమును పొందలేరు.
అమాత్రమయిన ఓంకారము తురీయము. కొలవడానికి వీలుగా వుండే వస్తువును, విషయమును మాత్ర అంటారు. తురీయావస్థ పరిచ్ఛేదమునకు శక్యము కానిది కాబట్టి అది అనంత మాత్రము. అనగా దీనిని ఇంతవుంటుందనీ, అంత వుంటుందనీ, పరిచ్ఛేదన చేయలేము. సమస్తమైన ద్వైత భావనలు, జాగ్రద్ స్వప్నాది అవస్థలు, జనన మరణాదులు, సుఖదుఃఖములు ఈ తురీయ భావము ( ఓంకారము) వలన ఉపశమించును. కాబట్టి ఇది శివము.
ఈ విధంగా ఓంకారాన్ని ఎవరు తెలుసుకుంటారో, అతడు పరమార్ధ తత్వమును మననము చేయుట వలన ' ముని ' అనిచెప్పబడతాడు. ఇతరులు శాస్త్ర, తర్క, అధ్యనది వేత్తలు అయినను, మునులు కాలేరు.
ఆగమప్రకరణ సమాప్తం.
ఉపసంహారం : మాండూక్యోపనిషత్తు 12 మంత్రములు, ఆగమ ప్రకరణం లోని గౌడపాదులు వ్రాసిన 29 కారికలు, జగద్గురువులు ఆదిశంకరుల భాష్యంతో విహంగ వీక్షణంగా తెలుసుకున్నాము. దీనివలన మాండూక్యోపనిషత్తు అని చెప్పగానే, ఓంకారము మనకు గుర్తుకు రావాలి. ఓంకారం ( ప్రణవం ) ధ్యానం చెయ్యవలసిన విధానం గుర్తుకు తెచ్చుకోవాలి. అ కార ఉ కార మ కారముల విశిష్టతను జ్ఞాపకం
పెట్టుకోవాలి. తురీయభావన కాలక్రమేణా స్థిరపడాలి.
శ్రద్ధతో, ఓపికతో, నాతో ఈ యజ్ఞంలో పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు.
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.25
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
నవమ మంత్రము.
జాగరితస్థానో వైశ్వానరో>కార : ప్రధమామాత్రా, ఆప్తేరాది మత్త్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్, ఆదిశ్చ భవతి, య ఏవం వేద /
దశమ మంత్రము.
స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయామాత్రా, ఉత్కర్షాదు భయత్వా ద్వా , ఉత్కర్షతి హ వై, జ్ఞాన సంతతిమ్ సమానశ్చ భవతి, నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద /
ఏకాదశ మంత్రము:
సుషుప్త స్దాన : ప్రాజ్నో మకార స్తృతీయ మాత్రా మితేరపీ తేర్వా / మినోతి హ వా ఇదం సర్వమపీతిశ్చ భవతి, య ఏవం వేద /
పందొమ్మిదవ కారిక : విశ్వస్యాత్త్వ వివక్షాయాం ఆది సామాన్య ముత్కటం /
మాత్రా సంప్రతి పత్తవ్స్యాత్ అతి సామాన్య మేవచ //
ఇరవయ్యవ కారిక : తైజసస్యో త్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం /
మాత్రాసమ్ప్రతి పత్తవ్ స్యాత్ ఉభయత్వం తథావిధం //
ఇరవై ఒకటవ కారిక : మకారభావే ప్రాజ్ఞస్య మాన సామాన్య ముత్కటం /
మాత్రా సమ్ప్రతి పత్తవ్ తు లయ సామాన్యమేవచ //
ఇరవై రెండవ కారిక : త్రిషుధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత: /
స పూజ్య : సర్వభూతానాం వంద్యశ్చైవ మహాముని : //
ఇరవై మూడవ కారిక : అ కారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం /
మ కారశ్చ పున ; ప్రాజ్ఞం నామాత్రే విద్యతే గతి : //
ద్వాదశ మంత్రము.
అమాత్రశ్చతుర్దో > వ్యవహార్య : ప్రపంచో పశమశ్శివో>ద్వైత : /
ఏవం ఓంకార ఆత్మైవ సంవిశత్యా త్మ నాత్మానం య ఏవంవేద య ఏవంవేద //
దీనితో మాండూక్యోపనిషత్తులోని పన్నెండుమంత్రములు ముగిసినవి. ఆగమ ( ప్రధమ ) ప్రకరణ లో యింకను 24 వ కారిక నుండి 29 కారిక వరకు మిగిలివున్నవి. .
ఇరవై నాలుగవ కారిక : ఓంకారం పాదశో విద్యాత్ పాదామాత్రా న సంశయ : /
ఓంకారం పాదశో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్
//
ఇరవై అయిదవ కారిక : యుంజీత ప్రణవే చేత : ప్రణవో బ్రహ్మ నిర్భయం /
ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్ //
ఇరవై ఆరవ కారిక : ప్రణవోహ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరం స్మృత: /
అపూర్వో>నంతరో> బాహ్య : అనపర : ప్రణవో>వ్యయ : //
ప్రణవము అపర బ్రహ్మమనీ పరబ్రహ్మమనీ తలపబడుతున్నది. మందాధికారులు ప్రాణవాన్ని జగత్కారణము, పోషణకారకము అనే భావంతో ఉపాసించాలి. మాధ్యమాధికారులు ప్రణవమును మాయారహిత శుద్ధ బ్రహ్మముగా ఉపాసించాలి. ఇక ఉత్తమాధికారులు ఏవిధంగా సేవించాలంటే, ప్రణవము అపూర్వమనీ, దానికి ప్రకృతి దేహకాల భూతాదులు లేవని బాహ్య అంతరాలు ప్రణవమునకు లేవని అదే తురీయము అనీ భావిస్తూ ఉపాసన చేయాలి.
ఓంకారము పర - అపరబ్రహ్మలుగా వున్నది. పరమార్ధంలో, మాత్రలూ, పాదములూ వుండవు. అవి లయించగా, మిగిలే పరమైన తురీయఆత్మయే బ్రహ్మము. పరబ్రహ్మకు, తురీయబ్రహ్మకు భేదము అత్యల్పం. తురీయబ్రహ్మము సముద్రములో ఉప్పువలె, నిండివుండును.
మందాధికారులకు ప్రణవము (ఓంకారము ) అపరబ్రహ్మ గానూ, మాధ్యమాధికారులకు పరబ్రహ్మగానూ, ఉత్తమాధికారులకు ప్రణవము తురీయబ్రహ్మగానూ, ఉపాస్య విషయముగా కనబడుతుంది. కర్మసన్యాసము చేసినవారిలో, శిష్యసంతతి మంద మధ్యమాధికారులు, విద్వత్తులు ఉత్తమాధికారులు.
గృహస్తులు, పరివ్రాజకులు కర్మను శాస్త్రీయంగా వదిలిపెట్టనందున వారికి ప్రణవోపాసన అధికారం లేదు. అయినా వారు కర్మను సన్యసించకుండానే, రక్త, శ్వేత, కాషాయాంబరాలు కట్టుకుని తిరుగుతున్నారే అని సందేహం వెలిబుచ్చితే, దానికి సమాధానం, వారు వైరాగ్యము పొందినవారు. జ్ఞానులు, యోగులు కూడా కావచ్చును. వారికీ మహిమలు వున్నాకూడా ఆశ్చర్యం లేదు. వారు సాధువులు కానీ, కర్మసన్యాసులు కాదని మాత్రమే ఇక్కడ చెప్పడం ఉద్దేశం.
ఇరవై యేడవ కారిక : సర్వస్య ప్రణవోహ్యాది : మధ్యమంతస్తథైవ చ /
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం //
ప్రణవము సమస్తమునకు ఆదిభూతము. అదే స్థితి లయ స్థానము కూడా అవుతున్నది. దీనిని తెలుసుకున్నవాడు, నిస్సందేహముగా ఆ భావమును పొందుతున్నాడు.
ఆది-మధ్య- అంతములు అనగా ఉత్పత్తి, స్థితి, లయములు. సర్వము మాయాదుల వంటివే. మాయాదులు అంటే, గారడీవాడు- మాయ ఏనుగు, త్రాడు- పాము, ఎండమావి- జలము. ఇవిఅన్నీ స్వప్నము మొదలైన స్థితులలో, కల్పితములవలన పుడుతున్నవే.
పరిణామవాదంలో పాలు పెరుగు అయినట్లు, బ్రహ్మము జగత్తుగా అయిందని భావిస్తే, మూలమునకు విపత్తు కలుగుతుంది. కాబట్టి అద్వైతులు, బ్రహ్మమునకు యెలాంటి వికారము కలుగదని, బ్రహ్మ సత్యము, జగత్తు మిధ్య అనీ నిర్వికారతను సూత్రీకరించారు.
గారడీవాడు ఏనుగును సృష్టించినట్లు కనబడినా, త్రాడులో సర్పము కనిపించినా, ఎండమావిలో నీరు గోచరించినా, ఈ దృష్టాంతారములలో గారడీవాడు, త్రాడు, ఎండమావి కారణములుగా కనబడినా, ఏనుగు, పాము, జలము ఉత్పత్తి జరగడం లేదు.
అదే విధంగా ఈ సకల ప్రపంచమూ కనబడినా, ఓంకారమునకు ఏవిధమైన వికారమూ వుండదు. ఈ విధమైన నిశ్చయజ్ఞానం కలిగిన వెంటనే, సర్వ భయములు నశించి, వెంటనే, సాధకుడు ఆత్మజ్ఞానం పొందుతున్నాడు. అదే పరమార్ధ భావము. ఈ విషయములుతెలిపే గురువు ఉపదేశం వలన, ఆత్మావలోకనం జరిగి సాక్షీభూతంగా వుండే స్త్తితికి సాధకుడు చేరుకుంటాడు.
ఇరవైయెనిమిదవ కారిక : ప్రణవం హీశ్వరం విద్యాత్ సర్వస్యహృది సంస్థితం /
సర్వవ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి //
ఓంకారము అందరి హృదయాలలో వుండే ఈశ్వరునిగా గుర్తించగలగాలి. ధీరుడు, ఓంకారము సర్వవ్యాపకమైన దానినిగా తెలుసుకుని, శోకానికి దూరంగా వుంటాడు. హృదయధ్యానము మందమధ్యమాధికారులకు, సర్వవ్యాపకమనే భావనతో ధ్యానము ఉత్తరాధికారులకుకాబట్టి, ధీరుడనగా, ఉత్తమాధికారి, బుద్
ధిమంతుడైన వివేకి అని అర్ధం చేసుకోవాలి.
ఈ కారికకు ఆదిశంకరుల భాష్యం రేపు తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.24
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
నవమ మంత్రము.
జాగరితస్థానో వైశ్వానరో>కార : ప్రధమామాత్రా, ఆప్తేరాది మత్త్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్, ఆదిశ్చ భవతి, య ఏవం వేద /
దశమ మంత్రము.
స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయామాత్రా, ఉత్కర్షాదు భయత్వా ద్వా
, ఉత్కర్షతి హ వై, జ్ఞాన సంతతిమ్ సమానశ్చ భవతి, నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద /
ఏకాదశ మంత్రము:
సుషుప్త స్దాన : ప్రాజ్నో మకార స్తృతీయ మాత్రా మితేరపీ తేర్వా / మినోతి హ వా ఇదం సర్వమపీతిశ్చ భవతి, య ఏవం వేద /
పందొమ్మిదవ కారిక : విశ్వస్యాత్త్వ వివక్షాయాం ఆది సామాన్య ముత్కటం /
మాత్రా సంప్రతి పత్తవ్స్యాత్ అతి సామాన్య మేవచ //
ఇరవయ్యవ కారిక : తైజసస్యో త్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం /
మాత్రాసమ్ప్రతి పత్తవ్ స్యాత్ ఉభయత్వం తథావిధం //
ఇరవై ఒకటవ కారిక : మకారభావే ప్రాజ్ఞస్య మాన సామాన్య ముత్కటం /
మాత్రా సమ్ప్రతి పత్తవ్ తు లయ సామాన్యమేవచ //
ఇరవై రెండవ కారిక : త్రిషుధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత: /
స పూజ్య : సర్వభూతానాం వంద్యశ్చైవ మహాముని : //
ఇరవై మూడవ కారిక : అ కారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం /
మ కారశ్చ పున ; ప్రాజ్ఞం నామాత్రే విద్యతే గతి : //
ద్వాదశ మంత్రము.
అమాత్రశ్చతుర్దో > వ్యవహార్య : ప్రపంచో పశమశ్శివో>ద్వైత : /
ఏవం ఓంకార ఆత్మైవ సంవిశత్యా త్మ నాత్మానం య ఏవంవేద య ఏవంవేద //
దీనితో మాండూక్యోపనిషత్తులోని పన్నెండుమంత్రములు ముగిసినవి. ఆగమ ( ప్రధమ ) ప్రకరణ లో యింకను 24 వ కారిక నుండి 29 కారిక వరకు మిగిలివున్నవి. .
ఇరవై నాలుగవ కారిక : ఓంకారం పాదశో విద్యాత్ పాదామాత్రా న సంశయ : /
ఓంకారం పాదశో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్ //
ఓంకారమును పాదములుగా తెలుసుకోవలెను. పాదములే మాత్రలు. ఇందులో సందేహము లేదు. ఓంకారోపాసకులు ఓంకారమును విశ్వ తైజస ప్రాజ్ఞులుగా ముందు తెలుసుకోవాలి. ఆ విశ్వాది పాదములే అ కార, ఉ కార మ కారములు అనే మాత్రలు. ఇలా తెలుసుకున్న తరువాత, ' అమాత్ర ఓంకారోపాసన ' చేస్తూ పాదములను గురించీ, మాత్రలనుగురించీ చింతన చేయకూడదు. దృష్ట- అదృష్ట ఫలబుద్ది వుండరాదు.
ఓంకార సాధనసమయమున, దృష్ట అనగా పుత్ర, మిత్ర, కీర్తి, దానం మొదలైన వాటిపై, అదృష్ట అనగా స్వర్గలోక, బ్రహ్మ లోక గమనము ఇలాంటి వాటిపై దృష్టి నిలుపరాదు. ఉపాసనా సమయంలో కొద్ది ఆలోచన కూడా ఈ విషయములపై వుండరాదు. ఎందుకని అనగా, ఓంకారజ్ఞానము వలన వీటినుండి విముక్తి కోరుకుంటున్నాము కాబట్టి.
ఇరవై అయిదవ కారిక : యుంజీత ప్రణవే చేత : ప్రణవో బ్రహ్మ నిర్భయం /
ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్ //
ప్రణవము నందు మనస్సును చేర్చవలెను. తీవ్ర ఉచ్చారణ మనస్సుకు మంత్రమునకు ఐక్యత చేకూరుస్తుంది. ముందుగా సాధకుడు ప్రారంభంలో, ఆ ధ్వని అతని చెవికి వినబడేటట్లు చేయవలెను. దానిని కించిత్ వైఖరి అంటారు. తరువాత మధ్య దశలో సాధకుడు హృదయంలో ఆ ధ్వని వినిపించేటట్లు సాధన చేయాలి. క్రమక్రమంగా ఆధ్వని బయటకు రాకుండా మనస్సునందు భావన వచ్చేటట్లు ఉచ్చరించాలి. మిక్కిలి జాగ్రత్త ఈ దశలో అవసరం. లేకపోతె, సాధకుడు నిద్రలోకి జారిపోయే ప్రమాదమున్నది.
అప్పుడప్పుడు మత్తుగా నిద్రవస్తున్నట్లు అనిపిస్తే, మూడు పర్యాయాలు ప్రాణాయామం చేసి ధారణను వదలకుండా ఓంకారము చెయ్యాలి. వేరే భావములు, ఆలోచనలు రానీయకుండా, ప్రణవమంత్రమే దైవమని భావించే దశకు రావాలి. ప్రణవమే భయరహితమగు బ్రహ్మము. ప్రణవమందు మనసుపెట్టి జాగ్రత్తగా ఇతరపనులు చేసుకుంటూ వుండేవారికి ఏ భయమూ మనసుకు తోచదు. అనగా నిర్భయంగా వుంటారు.
పరమార్ధరూపమైన బ్రహ్మమునందు అనగా ప్రణవాక్షరాలయందు మనస్సును ప్రవేశ పెట్టవలెను. ప్రణవమే నిర్భయమైన బ్రహ్మము. ఓంకారంతో భయము గొలిపే దేవతల సాధనల వలే, ప్రణవం ఉచ్చరించితే, ఏ భయమూ ఆపాదితము కాదు. బ్రహ్మవేత్త దేనివలననూ భయము చెందడు.
ఇరవై ఆరవ కారిక : ప్రణవోహ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరం స్మృత: /
అపూర్వో>నంతరో> బాహ్య : అనపర : ప్రణవో>వ్యయ : //
ప్రణవము అపర బ్రహ్మమనీ పరబ్రహ్మమనీ తలపబడుతున్నది. మందాధికారులు ప్రాణవాన్ని జగత్కారణము, పోషణకారకము అనే భావంతో ఉపాసించాలి. మాధ్యమాధికారులు ప్రణవమును మాయారహిత శుద్ధ బ్రహ్మముగా ఉపాసించాలి. ఇక ఉత్తమాధికారులు ఏవిధంగా సేవించాలంటే, ప్రణవము అపూర్వమనీ, దానికి ప్రకృతి దేహకాల భూతాదులు లేవని బాహ్య అంతరాలు ప్రణవమునకు లేవని అదే తురీయము అనీ భావిస్తూ ఉపాసన చేయాలి.
దీనికి ఆదిశంకరుల భాష్యం తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
🕉🌞🌏🌙🌟🚩 ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.22
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
నవమ మంత్రము.
జాగరితస్థానో వైశ్వానరో>కార : ప్రధమామాత్రా, ఆప్తేరాది మత్త్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్, ఆదిశ్చ భవతి, య ఏవం వేద /
దశమ మంత్రము.
స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయామాత్రా, ఉత్కర్షాదు భయత్వా ద్వా , ఉత్కర్షతి హ వై, జ్ఞాన సంతతిమ్ సమానశ్చ భవతి, నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద /
ఏకాదశ మంత్రము:
సుషుప్త స్దాన : ప్రాజ్నో మకార స్తృతీయ మాత్రా మితేరపీ తేర్వా / మినోతి హ వా ఇదం సర్వమపీతిశ్చ భవతి, య ఏవం వేద /
ద్వాదశ మంత్రము చెప్పుకునే లోపు, గౌడపాదులు చెప్పిన 19 నుండి 23 వ కారిక వరకు చెప్పుకుందాం.
పందొమ్మిదవ కారిక : విశ్వస్యాత్త్వ వివక్షాయాం ఆది సామాన్య ముత్కటం /
మాత్రా సంప్రతి పత్తవ్స్యాత్ అతి సామాన్య మేవచ //
విశ్వునకు అ కార భావము చెప్పవలసి వచ్చినప్పుడు, ఆదిత్వము అనగా ప్రధమ స్థానము అనివార్యమనీ, వ్యాప్తత్వము అనగా వ్యాపించివుండుట మిగిలిన రెండు అవస్థలకంటే, విశేష లక్షణమని చెప్పవలెను.
( నిన్నటిదానికి కొనసాగింపు )
ఈ కారికలన్నీ శ్లోకములు గా కాక మంత్రమును గా చూడవలసినవని జగద్గురువుల అభిప్రాయం. విశ్వుని అ కార మాత్రముగా ఎప్పుడైతే వర్ణించామో, అప్పుడు ఆదిత్వం అనేది సామాన్య ధర్మము. ఆ విధంగానే విశ్వుని ప్రధమ స్థానం పై ఆలోచన ఉద్భవించాలి. వ్యాపించునట్టి ధర్మము కూడా సామాన్య ధర్మముగానే, అ కారానికీ, విశ్వునికీ సామ్య పరచాలి.
ఇరవయ్యవ కారిక : తైజసస్యో త్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం /
మాత్రాసమ్ప్రతి పత్తవ్ స్యాత్ ఉభయత్వం తథావిధం //
తైజసునికి ఉ కారముతో సామ్యము చెప్పవలసి వచ్చినప్పుడు, అది ఉభ
యులకూ ఉత్కృష్టత సూచిస్తూ, తైజసుడు ఉ కారముతో ఐక్యమొందగా మధ్యస్థత్వము కనబడుతుంది. తైజసుడి జ్ఞానములొ ఉన్నతస్థితి చెప్పవలసి వచ్చినప్పుడు ఈ విషయం స్పష్టము అవుతున్నది. రెండు మాత్రలకు మధ్యన ఉభయత్వము విశిష్టతగా గోచరిస్తుంది.
ఇరవై ఒకటవ కారిక : మకారభావే ప్రాజ్ఞస్య మాన సామాన్య ముత్కటం /
మాత్రా సమ్ప్రతి పత్తవ్ తు లయ సామాన్యమేవచ //
మ కార భావమునందు ప్రాజ్ఞునికి సామ్యము చెప్పవలసి వచ్చినప్పుడు కొలత ( మానము ) సామాన్య ధర్మముగా చెప్పుకోవాలి. ప్రాజ్ఞుడు మ కారముతో ఏకీభావం పొందడం వలన లయము సామాన్య ధర్మముగా ప్రాజ్ఞునికి కనబడుతున్నది. మ కారత్వము నందు ప్రాజ్ఞునికి కొలత లయములు ఉత్కృష్టములు, సామాన్యములుగా భావించవలెను.
ఈ విషయములు పదవ, పదకొండవ మంత్రముల వ్యాఖ్యలలో వివరంగా చెప్పబడినవి.
ఇరవై రెండవ కారిక : త్రిషుధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత: /
స పూజ్య : సర్వభూతానాం వంద్యశ్చైవ మహాముని : //
జాగ్రదస్వప్న సుషుప్తులందు తుల్యత్వము, సామాన్య పరిధులు నిస్సందేహముగా యెరిగిన మానవుడు సర్వ భూతములకు పూజ్యుడు, వంద్యుడు, మహాముని అవుతాడు. ఈ మూడింటి యందు అంతర్లీనంగా వున్న తురీయుడను నేనే, అనే నిశ్చయ అభిప్రాయము కలిగిన వాడు మహాముని అవుతాడు అని భావము.
ఇరవై మూడవ కారిక : అ కారో నయతే విశ్వం ఉకార శ్చాపి తైజసం /
మ కారశ్చ పున ; ప్రాజ్ఞం నామాత్రే విద్యతే గతి : //
జగద్ భావములతో బహిర్ప్రజ్ఞ ప్రధానంగా చేసే ప్రణవోపాసకునికి అ కారము వైశ్వానర లోకం ప్రాప్తిస్తుంది. అంత ; ప్రజ్ఞ ప్రధానముగా ఉ కారము అనుభవించేవానికి హిరణ్యగర్భ లోకము, ఘన ప్రజ్ఞ ప్రధానమైన మ కారము తెలుసుకున్నవారికి ఈశ్వరలోకము ప్రాప్తిస్తుంది.
ఇక మాత్రా రహితమైన ప్రణవోపాసన గమనమనేది లేకుండా నిశ్చల తత్వమును అనగా తురీయత్వమును ప్రాప్తి౦ప జేయును.
పై రీతిగా ఓం కారమునుప్రతిపాదించి ఎవరు ధ్యానం చేస్తాడో, అ కారము ఆలంబనగా ధ్యానించే వానికి విశ్వుని ప్రాప్తి, ఉ కారము ఆలంబనగా ధ్యానం చేసే వారికీ హిరణ్యగర్భ దర్శన ప్రాప్తి, మ కారం ఆలంబనగా ధ్యానించే వారికీ ప్రాజ్ఞ దశ కలుగుతుంది. కేవలం ఓం కారమందు మాత్రా రహితం గా దృష్టిని వుంచి ధ్యానించే వారికి ఆగ్రహణమూ, బీజభావము క్షయమగుట వలన ఏ కదలికా ఉండదు.
ద్వాదశ మంత్రం తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.21
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
ఏడవ మంత్రం వరకు లక్ష్యం వివరించబడినది. ఎనిమిదవ మంత్రం నుండి లక్షణం వివరింపబడుతుంది.
నవమ మంత్రము.
జాగరితస్థానో వైశ్వానరో>కార : ప్రధమామాత్రా, ఆప్తేరాది మత్త్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్, ఆదిశ్చ భవతి, య ఏవం వేద /
దశమ మంత్రము.
స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయామాత్రా, ఉత్కర్షాదు భయత్వా ద్వా , ఉత్కర్షతి హ వై, జ్ఞాన సంతతిమ్ సమానశ్చ భవతి, నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద /
స్వప్నము స్థానముగా గల తైజసుడు ద్వితీయ మాత్ర అయిన ఉకారం అవుతున్నాడు. ఉత్కర్షము ( అనగా అతిగా స్పందించడం ) వల్లనూ, ఉభయత్వము వలననూ, మధ్యముడైవుండుట వలన రెండింటికీ సమయము కుదురుతుంది. ఈ విధంగా తెలుసుకున్నవాడు, జ్ఞానసంతతిని వృద్ధి చేస్తున్నాడు అని శ్రుతులు చెబుతున్నాయి. ఇతడు శత్రు మిత్రులకు సమానం గా ఉంటాడు కాబట్టి, అలా తెలుసుకున్న వాడి కులంలో బ్రహ్మవేత్తకాని వాడు పుట్టడు.
( నిన్నటిదానికి కొనసాగింపు )
స్వప్న స్థానీయుడైన తేజసుడు ఎవరు ? అతను ఓంకారము యొక్క ఉ కారము. రెండవ మాత్రా అయివున్నాడు. ఉ కారానికీ, తైజసునికీ ఎలాంటి సామ్యం కుదురుతుంది ?
అ కారము కంటే ఉకారము కొద్ది శ్రేష్ఠత కలదని భావించాలి. అయితే ఉ కారానికి కూడా అ కారమే దిక్కు అయినప్పుడు, దీని శ్రేష్ఠత ఎలా ఒప్పుకోగలము ? కాబట్టి దీనిని ఔచారిక ప్రయోగం అంటారు. అంటే, మర్యాదపూర్వకంగా చెప్పేది మాత్రమే.
తోటిమానవుడైన రాజును, ' నీవు సాక్షాత్తూ దైవము ' అని ప్రజలు కీర్తిస్తారు కదా అలాంటిది. అలాంటి ప్రయోగము వలననే తైజసుడు విశ్వునికన్నా అధికుడని చెప్పుకోవాలి. ఇంకొక యుక్తి కూడా దీనికి కారణం అవుతున్నది. జాగ్రత్తగా విచారించి చూస్తే, మెలకువలో చూస
ిన విష్ణువు విగ్రహము, సాలిగ్రామము అనేక దేవతల చిత్రపటాల కంటే, స్వప్నంలో చూసే విష్ణు దర్శనాన్ని, దేవతలతో మాట్లాడడం వంటి అనుభవాలని ఉత్కృష్టమని భక్తులు తలుస్తారు కదా ! అందువలన విశ్వునికన్నా తైజసుడు, ఈ విషయంలో శ్రేష్ఠుడు అని గ్రహించాలి.
ఓం లో ఉ కారము, అ కార, మ కారాల మధ్యలో వున్నది. ఉభయత్వము పొందినది ఉ కారము. అలాగే విశ్వ తైజస ప్రాజ్ఞులలో ఉభయత్వము రెండింటికీ సామ్యము. ఈ ఉపాసనా ఫలమే, జ్ఞానసంతతిని వర్ధిల్ల జేయడం, మిత్రులకు, శత్రువువలకు సమానత్వము. ఈ రహస్యము తెలుసుకున్నవారి కులంలో బ్రహ్మవేత్తకాని వాడు జన్మించాడు. అనగా, బ్రహ్మజ్ఞానము సంతరించుకునే ఆ కులంలో జన్మిస్తారని అర్ధము.
ఏకాదశ మంత్రము:
సుషుప్త స్దాన : ప్రాజ్నో మకార స్తృతీయ మాత్రా మితేరపీ తేర్వా / మినోతి హ వా ఇదం సర్వమపీతిశ్చ భవతి, య ఏవం వేద /
సుషుప్తియే స్థానముగా కలవాడు ప్రాజ్ఞుడు. మ కారమై తృతీయమాత్రుడుగా వున్నాడు. ఎందువలన అంటే, పరిమిత పరిధిలో కొలమానం అవడం వలన. లేదా సర్వమూ ఒకటి అవడం వలన, వేరొక మార్గం లేక తృతీయ స్థానమునందు వున్నాడు.
ఇది తెలుసుకున్న విద్వా౦సునికి ఫలం ఏమిటంటే, అతడు సర్వ ప్రపంచతత్వమును తెలుసుకుని, సర్వమును తనయందు లయము చేసుకోగల ప్రాజ్ఞుడు అవుతాడు.
సుషుప్తి స్థానంలో వున్న ప్రజ్ఞుడు, ఓంకారంలో తృతీయమాత్రలో వున్నాడు. ఏ సామాన్య ధర్మం చేత అంటే, మితి అంటే కొలమానం . ఇక్కడ ప్రాజ్ఞుడు కొలిచేవాడి స్థానంలో వున్నాడు. అది ఎలాగంటే, విశ్వ తైజసులను వడ్ల ధాన్యం కొలిచినట్లుగా, ప్రాజ్ఞుడు ప్రళయ ఉత్పత్తులలో, ఆ స్థానాలలో వారిరువురినీ ప్రవేశపెట్టుట, వదలుట చేస్తున్నాడు.
అలాగే ఓంకార జపం చేస్తున్నప్పుడు, ఓంకారము మ కారముతో అంతమయి, మరల ఇంకొకసారి ఓంకారం చెప్పుకోవడానికి ముందు, మ కారమందే అ కార, ఉ కారములు లయించడానికి హేతువు అవుతున్నది.
అపీతే:వా అనగా ఏకీభావం. విశ్వ తైజసులు గాఢనిద్ర యందు సుషుప్తిలో ఘనీభవించినట్లు, ఓంకార ఉచ్ఛారణలో అ కార ఉ కారములు ఒక్కటై, మ కారము నందు ఏకీభవించడం జరుగుతుంది. ఇక ఈ ఉపాసనల ఫలము జగత్తు మిధ్య అనే ఆధ్యాత్మ భావం కలగడమే ! అదే అవాంతర ఫలం అనగా, ' అన్నీ నానుంచే సృష్టింపబడినవి. నాయందే లీనమవుతున్నవి. అన్నింటినీ తెలిసిన వాడను నేనే ' అనే భావన కలగడం.
ద్వాదశ మంత్రము చెప్పుకునే లోపు, గౌడపాదులు చెప్పిన 19 నుండి 23 వ కారిక వరకు చెప్పుకుందాం.
పందొమ్మిదవ కారిక : విశ్వస్యాత్త్వ వివక్షాయాం ఆది సామాన్య ముత్కటం /
మాత్రా సంప్రతి పత్తవ్స్యాత్ అతి సామాన్య మేవచ //
విశ్వునకు అ కార భావము చెప్పవలసి వచ్చినప్పుడు, ఆదిత్వము అనగా ప్రధమ స్థానము అనివార్యమనీ, వ్యాప్తత్వము అనగా వ్యాపించివుండుట మిగిలిన రెండు అవస్థలకంటే, విశేష లక్షణమని చెప్పవలెను.
దీనికి ఆదిశంకరుల భాష్యము తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.20
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
పదకొండవ కారిక : కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ /
ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : //
పన్నెండవ కారిక : నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం /
ప్రాజ్ఞ : కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా //
పదమూడవ కారిక : ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయో: ప్రాజ్ఞ తుర్యయో : /
బీజ నిద్రాయుత : ప్రాజ్ఞ : సా చ తుర్యే న విద్యతే //
పదునాలుగవ కారిక : స్వప్ననిద్రాయుతావాద్యవ్ ప్రాజ్ఞస్త్వ స్వప్న నిద్రయా /
న నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యన్తి నిశ్చితా : //
పదిహేనవ కారిక : అన్యధా గృహ్ణత : స్వప్న : నిద్రా తత్వమజానత : /
విపర్యాసే తయో : క్షీణే తురీయం పదమశ్నుతే //
పదహారవ కారిక : అనాది మాయయా సుప్త : యదా జీవ : ప్రబుధ్యతే /
అజమనిద్ర మస్వప్నం అద్వైతం బుధ్యతే తదా //
పదిహేడవ కారిక : ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ : /
మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత : //.
పద్దెనిమిదవ కారిక : వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ /
ఉపదేశాదయం వాద : జ్ఞాతేద్వైతం నవిద్యతే //
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
ఏడవ మంత్రం వరకు లక్ష్యం వివరించబడినది. ఎనిమిదవ మంత్రం నుండి లక్షణం వివరింపబడుతుంది.
ఆత్మ అనేది ప్రధమంగా ఓంకారాక్షరంగా వర్ణింపబడినది. అదే అధిమాత్రము కూడా. ఇక్కడ పాదాలే మాత్రలు. మాత్రలు పాదములు. పాదములు అంటే, విశ్వ తైజస ప్రాజ్ఞులు. మాత్రలంటే ఓం లో వున్న అకార ఉకార మకా
రాలు అనే మూడు అక్షరాలు.
(నిన్నటిదానికి కొనసాగింపు )
మొదటి రెండుమంత్రాలలో అభిధేయ ప్రధానంగా ఓంకారము చతుష్పాద ఆత్మగా చెప్పబడింది అన్న సంగతి గుర్తు వున్నది కదా ! నిజానికి ఓం అనేది ఒక ధ్వని విశేషమే అయినా ఓంకారమే ఆత్మపదార్ధమని ఉత్తమ అధికారులైన సాధకులకు తత్వబోధ చేసి, ఏడవ మంత్రంలో ఆత్మగా వర్ణించారు. ' స ఆత్మా సవిజ్ఞేయ : ' అని.
ఇక ఎనిమదవ మంత్రం నుండి అభిధానమంత్రంగా ఓంకారము ఉపాసనీయమని మందాధికారులకు చెప్పబడుచున్నది. అభిదేహ్యములో అర్ధము ప్రధానము. అభిధానములో శబ్దము ప్రధానము అని తెలుసుకోవాలి.
అభిధానములో మంత్రంగా ఉపాసించవలసిన అక్షరం ఏది ? అదే ఓంకారము. ఓంకారము పాదములుగా విభజించబడి వున్నది. ఇది అధిమాత్రమనగా మాత్రను ప్రధానం చేసుకుని ఉచ్చరించేది. అవి ఓంకారం యొక్క వర్ణ మాత్రలు. అవి ఏవి ? అకార, ఉకార, మకరములు.
నవమ మంత్రము.
జాగరితస్థానో వైశ్వానరో>కార : ప్రధమామాత్రా, ఆప్తేరాది మత్త్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్, ఆదిశ్చ భవతి, య ఏవం వేద /
జాగరితమే స్థానముగా గల వైశ్వానరుడు ' అకారము ' అదే మొదటిమాత్ర. అది ఎలాగంటే, అది సర్వమూ వ్యాపించి ఉండడం వలన. ఈ విధంగా తెలుసుకున్నవాడు, సమస్త కోరికలను పొందుతున్నాడు, గొప్పవారిలో ప్రథముడు అవుతున్నాడు.
ఈ మంత్రమునందు ఒక విశిష్ట నియమము వున్నది. అకారానికీ, వైశ్వానరునికీ యేమి సామీప్యత వున్నది అనిప్రశ్నిస్తే, ఆప్తి అనే సామాన్యత. ఆప్తి అనగా సర్వమూ వ్యాపించి ఉండడం. అకారమంటే సర్వ వాక్కు అని శృతి ప్రమాణం. అదే విధంగా వైశ్వానరుడు సర్వత్రా వ్యాపించి వున్నాడు. సుతేజమైన స్వర్గాదులు వైశ్వానరుడి శిరస్సు అయి వున్నాయని చెప్పే శ్రుతులనుబట్టి. అ అను అభిధానము, వైశ్వానరుడు అనే అభిధేయము ఈ రెండింటి ఏకత్వమును మొదటి రెండు మంత్రములలో చెప్పుకోవడం జరిగింది.
అకారము సర్వవాక్కు అనడానికి కారణం ఏమంటే, ఏ వాక్కును ఉచ్చరించాలన్నా నోరు విప్పగానే, కంఠధ్వనిలో అ కారం వుండవలసినదే. సర్వ వాక్ ప్రపంచము అ కారముచే వ్యాప్తమైనది.
అ కారము మొదలుగా వర్ణమాల ఎలా వున్నదో, అలాగే, వైశ్వానరుడు కూడా ప్రధమ పాదుడే. వీటి ఏకత్వమును తెలుసుకున్న సాధకుడు, సర్వకామములు పొందగలడనీ, మహనీయులలో మొదటివాడుగా వుంటాడనీ, ఫలద్వయమును చెబుతున్నారు. జాగ్రత్ నుండే స్వప్న సుషుప్తులను విచారణ చేస్తాము కాబట్టి, ' ఆది మత్వము ' వైశ్వానరుడికి చెల్లుతుంది.
దశమ మంత్రము.
స్వ
ప్నస్థాన తైజస ఉకారో ద్వితీయామాత్రా, ఉత్కర్షాదు భయత్వా ద్వా , ఉత్కర్షతి హ వై, జ్ఞాన సంతతిమ్ సమానశ్చ భవతి, నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద /
స్వప్నము స్థానముగా గల తైజసుడు ద్వితీయ మాత్ర అయిన ఉకారం అవుతున్నాడు. ఉత్కర్షము వల్లనూ, ఉభయత్వము వలననూ, మధ్యముడైవుండుట వలన రెండింటికీ సమయము కుదురుతుంది. ఈ విధంగా తెలుసుకున్నవాడు, జ్ఞానసంతతిని వృద్ధి చేస్తున్నాడు అని శ్రుతులు చెబుతున్నాయి. ఇతడు శత్రు మిత్రులకు సమానం గా ఉంటాడు కాబట్టి, అలా తెలుసుకున్న వాడి కులంలో బ్రహ్మవేత్తకాని వాడు పుట్టడు.
దశమ మంత్రానికి ఆదిశంకరుల భాష్యం తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.19
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
పదకొండవ కారిక : కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ /
ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : //
పన్నెండవ కారిక : నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం /
ప్రాజ్ఞ : కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా //
పదమూడవ కారిక : ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయో: ప్రాజ్ఞ తుర్యయో : /
బీజ నిద్రాయుత : ప్రాజ్ఞ : సా చ తుర్యే న విద్యతే //
పదునాలుగవ కారిక : స్వప్ననిద్రాయుతావాద్యవ్ ప్రాజ్ఞస్త్వ స్వప్న నిద్రయా /
న నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యన్తి నిశ్చితా : //
పదిహేనవ కారిక : అన్యధా గృహ్ణత : స్వప్న : నిద్రా తత్వమజానత : /
విపర్యాసే తయో : క్షీణే తురీయం పదమశ్నుతే //
పదహారవ కారిక : అనాది మాయయా సుప్త : యదా జీవ : ప్రబుధ్యతే /
అజమనిద్ర మస్వప్నం అద్వైతం బుధ్యతే తదా //
పదిహేడవ కారిక : ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ : /
మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత : //.
ప్రపంచము వున్నయెడల అది నశించితీరును. అందుకు సంశయము లేదు. ద్వైతము ఎప్పుడూ మాయామాత్రమే. అద్వైతమే పరమార్ధము. ఇది నిస్సంశయ వాస్తవము.
( నిన్నటిదానికి కొనసాగింపు )
ప్రపంచమంటే అనేక దృశ్యముల సంగమము. దానిని ద్వైతం అంటాము. అనేకత ఏకత కాదు. కానీ ప్రపంచము యొక్క ఉనికి త్రాటియందు కలిపించుకున్న సర్పము లాగా వున్నది వాస్తవముగా ప్రపంచము లేదు.
ఈ విషయము ఒప్పుకోక, ప్రపంచము కంటికి కనిపిస్తున్నది కాబట్టి, అది వున్నది అనే పట్టుపట్టితే, ఆ ప్రపంచము నాశనమయ్యేదే. అందుకు సందేహం లేదు. త్రాటి యొక్క చైతన్యం వెలుగులో దర్శిస్తేనే అది సర్పము అనే భయం పోతుంది. కాబట్టి త్రాడు పాముకాదని తెలియగానే, పాముకు అక్కడ వుండే ఆస్కారం లేదు. అదే విధంగా బ్రహ్మమును విడిచి ప్రపంచమునకు ఉనికి ఎలా కలుగుతుంది ? కాబట్టి రెండు చోట్లా అద్వైత భావమే అనుభవ యోగ్యం. అవిద్య వలన ప్రపంచం సత్యం వలే కనిపిస్తుంది. వివేకము వలన సంశయము విడిపోతుంది.
కేవలం భ్రాంతి చేత కంటికి కనబడిన సర్పము వివేకవాదముతో మాయము కాదు. స్వయంగా త్రాడుగా కనబదినప్పుడే అది పాము కాదనే సంశయ నివృతికికి అనుకూలం. అలాగే గారడీవాడు చేసిన విద్య అతను వుపసంహరించినా, అప్పటికే చూసిన గారడీవాని ఇంద్రజాల దృశ్యములు చిత్తములో మెరుస్తూనే వుంటాయి.
అలాగే, ఈ ప్రపంచము మాయాదృశ్యములాంటిది. కాబట్టి ద్వైతము. త్రాడువలే, గారడీవాని వలే అద్వైతమే పరమార్ధమైనది. ప్రపంచము కూడా గారడీదృశ్యం లాగా, కేవలం మాయా కల్పితమే. గారడీవాని విద్య సత్యము. గారడీ దృశ్యము కల్పితము.
పద్దెనిమిదవ కారిక : వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ /
ఉపదేశాదయం వాద : జ్ఞాతేద్వైతం నవిద్యతే //
' శాసించువాడు గురువు, శాసించునది శాస్త్రము, అనుసరించునది శిష్యుడు అయినప్పుడు దాని నివృత్తి ఎలా కుదిరి అద్వైత సమన్వయము అవుతుంది ? ' అని సందేహం వస్తుంది.
గురు శిష్య భేదభావం వేరొకని చేత కల్పించబడితే ఆభావం పోగొట్టబడుతుంది. అలా గురు శిష్యులు అనేది జ్ఞానోపదేశం కోసం కల్పించినదే ! జ్ఞానప్రాప్తి అయిన అనంతరం ద్వైతమిక గోచరించదు.
వికల్పమనేది నశించ వలసినదే. అది ఎవరి వలన కల్పించబడినా. గురు శాస్త్ర, శిష్య అనేకత్వ విధానం కూడా కల్పనయే. ఎలాఅంటే, గారడీ దృశ్యము, త్రాడు పామువలె ఈ శిష్యాది భేదము కూడా జ్ఞాన పూర్వకాలంలో ఉపదేశ నిమిత్తము కల్పించబడినది. ఉపదేశమనే కార్యము నిర్వర్తించిన తరువాత, దాని ఫలమైన పరమార్ధ తత్వము ప్రకాశించగానే, ద్వైతము, అనగా గురుశిష్య కల్పన వుండజాలదు. గురుశిష్య విధానము జ్ఞానప్రాప్తి కోసమే ! జ్ఞానము ప్రాప్టించిన తరువాత ఆ విధానమంతా సమసిపోతుంది.
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
ఏడవ మంత్రం వరకు లక్ష్యం వివరించబడినది. ఎనిమిదవ మంత్రం నుండి లక్షణం వివరింపబడుతుంది.
ఆత్మ అనేది ప్రధమంగా ఓంకారాక్షరంగా వర్ణింపబడినది. అదే అధిమాత్రము కూడా. ఇక్కడ పాదాలే మాత్రలు. మాత్రలు పాదములు. పాదములు అంటే, విశ్వ తైజస ప్రాజ్ఞులు. మాత్రలంటే ఓం లో వున్న అకార ఉకార మకారాలు అనే మూడు అక్షరాలు.
ఈ మంత్రానికి జగద్గురువుల భాష్యం తరువాత భాగంలో తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.18
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
సప్తమ మంత్రమునకు భాష్యము చెప్పుకున్నాము. అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
పదకొండవ కారిక : కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ /
ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : //
పన్నెండవ కారిక : నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం /
ప్రాజ్ఞ : కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా //
పదమూడవ కారిక : ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయో: ప్రాజ్ఞ తుర్యయో : /
బీజ నిద్రాయుత : ప్రాజ్ఞ : సా చ తుర్యే న విద్యతే //
పదునాలుగవ కారిక : స్వప్ననిద్రాయుతావాద్యవ్ ప్రాజ్ఞస్త్వ స్వప్న నిద్రయా /
న నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యన్తి నిశ్చితా : //
పదిహేనవ కారిక : అన్యధా గృహ్ణత : స్వప్న : నిద్రా తత్వమజానత : /
విపర్యాసే తయో : క్షీణే తురీయం పదమశ్నుతే //
( నిన్నటిదాని కొనసాగింపు )
పదహారవ కారిక : అనాది మాయయా సుప్త : యదా జీవ : ప్రబుధ్యతే /
అజమనిద్ర మస్వప్నం అద్వైతం బుధ్యతే తదా //
అనాదిగా మాయచేత నిద్రించే జీవుడు ఎప్పుడు మేలుకుంటాడో, అప్పుడు అజము, అనిద్రము, అస్వప్నము, అద్వైతము అయిన ఆత్మతత్వము ఎరుకపడును.
సంసారి అయిన జీవుడు తత్వము తెలియని బీజ లక్షణముతోనూ, అన్యధా గ్రహణము అనే ఫలలక్షణం తోనూ, అనాదికాల వాసనలతో కూడిన మాయాలక్షణమైన స్వప్నములో, విహరిస్తూ వుంటాడు. ఆస్వప్నం ఎలాంటిదో చూద్దాం.
నాకు యితడు తండ్రి, యితడు పుత్రుడు, మనుమడు, ఇది నా భూమి, ఇవి నా పశువులు. వీటికి నేను ప్రభువును. వీటివలననే నేను సుఖ పడుతున్నాను, దుఃఖపడుతున్నాను, వర్ధిల్లుతున్నాను, క్షీణిస్తున్నాను.
' అని ఈ ప్రకారంగా, మనస్సు యొక్కతరంగములను జాగ్రద్ స్వప్న సుషుప్తులలో భావిస్తూ నిద్రలో వుంటాడు.
ఎప్పుడైతే,వేదాంత శాస్త్ర పండితునిచే గురువుచే, ' నీవు వీటివలన హేతు ఫలాత్మకుడవు కాదు. కార్యకారణ బద్ధుడవు కావు. ఎందుకనగా, నీవు బ్రహ్మ స్వరూపుడవు. ' అని బోధింపబడినవాడై, మేలుకుంటున్నాడు. అది ఏ విధంగానే చూద్దాం.
' బాహ్యంలో గానీ, లోపల గానీ, జన్మ మొదలైన షడ్వికారములు ఉండవా ? ' అని ప్రశ్నిచుకుంటే, తురీయమునకు అజ లక్షణాలు ఉండడం వలన, దానికి షడ్వికారాలు వుండవు. అవిద్యనబడే తమస్సు, బీజరూపమైన నిద్ర, తురీయుని యందు వుండదు. అందువలననే తురీయుడు ' అనిద్రము ' అనబడుతున్నాడు. ఎప్పుడైతే, తురీయుడు అనిద్రము అయినాడో, ' అస్వప్నము ' కూడా అయి వున్నాడు. నిద్రలేనిదే స్వప్నము లేదుకదా ! తురీయమనగా తనను తాను తెలుసుకొనుట. దానినే నిద్ర మేల్కొనుట అనవచ్చును.
పదిహేడవ కారిక : ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ : /
మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత : //.
ప్రపంచము వున్నయెడల అది నశించి తీరును. అందుకు సంశయము లేదు. ద్వైతము ఎప్పుడూ మాయామాత్రమే. అద్వైతమే పరమార్ధము. నిస్సంశయ వాస్తవము.
🕉🌞🌏🌙🌟🚩 ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.17
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
సప్తమ మంత్రమునకు భాష్యము చెప్పుకున్నాము. అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
పదకొండవ కారిక : కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ /
ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : //
పన్నెండవ కారిక : నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం /
ప్రాజ్ఞ : కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా //
పదమూడవ కారిక : ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయో: ప్రాజ్ఞ తుర్యయో : /
బీజ నిద్రాయుత : ప్రాజ్ఞ : సా చ తుర్యే న విద్యతే //
పదునాలుగవ కారిక : స్వప్ననిద్రాయుతావాద్యవ్ ప్రాజ్ఞస్త్వ స్వప్న నిద్రయా /
న నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యన్తి నిశ్చితా : //
పదిహేనవ కారిక : అన్యధా గృహ్ణత : స్వప్న : నిద్రా తత్వమజానత : /
విపర్యాసే తయో : క్షీణే తురీయం పదమశ్నుతే //
ఈ కారికలో ఇక స్వప్నం ఎప్పుడు సంభవించును ? ఎప్పుడు తురీయంలో జీవుడు ఏ చింతా లేకుండా ఉంటాడు ? అనేది చెప్పబడింది.
అన్యధా కల్పించుకుని గ్రహించేది స్వప్నము. యదార్ధమును బొత్తిగా తెలియకుండుట నిద్ర. ఈ రెండింటి తేడా తెలుసుకుని, ఆ ఆలోచనలు తగ్గినప్పుడు, జీవుడు తురీయ స్థానము పొందుతున్నాడు.
మనోవాసనలతో పుట్టే మానసిక భావాలకు లోలోపల వ్యక్తీకరణ జరుగుతుండగా, బాహ్యవస్తువులకు చక్షువులు మొదలైన ఇంద్రియములు సంగమం అవడం చేత, స్వప్నములు కలుగుతూ వుంటాయి. స్వప్నములో కూడా స్వప్నం పొందే వాడికి మనోవృత్తులు, దానికి సంబంధించిన బాహ్య వృత్తులు స్వప్నప్రపంచంలో కనిపిస్తాయి కదా ! స్వప్నంలో కాశీకి వెళ్లాలని కోరుకోవడం, అలాగే, రామేశ్వరం దర్శించి అక్కడ తిరుగుతున్నట్లు భావమూ, స్వప్న గత బాహ్యవృత్తిలో వుంటుంది.అయితే స్వప్నవృత్తులన్నీ కల్పితములే.
ఈవాదము వలన మనకేమి ఉపయోగము ? దీనివలనఇంద్రియాల లోపలవున్న బాహ్యదృశ్యములు పైకి వచ్చుట అని తెలుసుకోగలుగుతాము. దాని వలన జాగ్రత్తులో కలిగే భావనలు కూడా స్వప్నభావనాలవలె కల్పితములు అని విచారణ చేసే వీలు కలుగుతున్నది. మనస్సుకు గోచరించేవైనా, ఇంద్రియాలకు గోచరించేవైనా, సర్వ దృశ్యములూ, స్వప్నదృశ్యాల లాగా కల్పితములే.
పదహారవ కారిక : జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ /
బాహ్యానాధ్యాత్మికాంశ్చైవ యధా విద్యాస్తథా స్మృతి : //
యథా విద్య : తథా స్మృతి : యధాస్మృతి : తథా కల్పనా యధా కల్పనా తథా కామాది : /
As the knowledge so the memory , As the memory so the imagination As the imagination so the desire. ( ఆంగ్లంలో ఉండడం వలన ఆగ్లంలో వ్రాయడం జరిగింది. )
సర్వమూ కల్పితమైతే, ఆ కల్పన ఏ ద్వారంగుండా జరిగి వుంటుంది అనేదానికి, సమాధానం చెబుతున్నారు.
మొదట్లో ఆత్మ జీవుని కలిపిస్తున్నాడు. తరువాత భిన్న భిన్న భావనలు కలిపిస్తున్నాడు. బాహ్యవస్తుగత భావనలను, అంతర్మనోగత భావనలను జీవుడికి కలిపించడం జరుగుతున్నది. ఈ కల్పనలకు ఆధారమేమిటి ? జీవునికి బాహ్యంలో ఎట్టి విజ్ఞానం కలుగుతుందో, అలాగే అతనికి స్మృతిపధంలో కలగడం లోకంలో తెలిసిన విషయమే కదా ! అనగా అలాంటి విజ్ఞానస్మృతులే సర్వకల్పనకు ఆధారం.
బాహ్యవస్తువులకు, మానసిక వృత్తులకు కారణ కార్య విధానం జరగడానికి మూలం ఏమై ఉంటుంది ? జీవుడు, ' నేను చేస్తున్నాను, నాకు సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. ' అని తాను చేసిన కర్మలకు భావిస్తూ ఉంటాడు. అనగా కారణ ఫలము తెలుసు కుంటున్నాడు. ఇలాంటిలక్షణాలు ఏవీలేని శుద్ధాత్మకు త్రాడుయందు పామును కలిపించుకున్నట్లు, జీవభావములు ఆత్మకు ఆరోపింపబడతాయి. క్రియా కారక ఫల భేదముతో, ప్రతి క్రియకు కర్త వుంటాడు. ఆ కర్తకు ఫలము లభిస్తుంది. ఆకారణం చేత, నానావిధ చిత్త కల్పనలను బాహ్యవస్తు కల్పనలను, మనోగత కల్పనలను జీవుడు కలిపిస్తున్నాడు.
ఈకల్పనలకు ఏది మూలకారణమై వున్నది ? ఈ స్వయం కల్పితమైన జీవుడు ఇంకా కల్పనలను పొడిగించుకునే అధికారి అవుతున్నాడు. అతనికి యెలాంటి విద్య, విజ్ఙానము, అనుభవము వున్నదో, బాహ్య ప్రపంచంలో, అతడు అదే విధమైన స్మృతికలిగి ఆ మూలములతో స్వప్నాన్ని నిర్మించు కుంటున్నాడు.
ఆ స్మృతుల వలన హేతు విజ్ఞానము నుండి ఫలవిజ్ఞానము, దానినుండి తిరిగి హేతు విజ్ఞానము, ఈ విధంగా బాహ్య అంతర్వ్రుత్తులను మిళితం చేసుకుని, జీవుడు అనేక విధాలుగా స్వప్నంలో కలిపించుకుంటున్నాడు. అనగా బీజఅంకుర న్యాయమున, జీవుని మనస్పందనలు వుంటాయని తాత్పర్యము. వ్యవహారము, వ్యాపారము, సంసారము, లౌకిక వైదిక కర్మలు మొదలైనవన్నీ విచారించి చూడగా, వైరాగ్యం ఉత్పన్నమయే ఆస్కారం వుంటుంది.
పదిహేడవ కారిక : అనిశ్చితా యథా రజ్జు: అన్ధకారే వికల్పితా /
సర్పధారాది భిర్భావై : తద్వదాత్మా వికల్పిత : //
చీకటి యందు స్పష్టముగా తెలియబడని త్రాడు సర్పమనీ, నీటిధార అనీ వంకర టింకర కర్ర అనీ, గుడ్డపీలిక అనీ అనేక విధాలుగా ఎలా భావిస్తామో, అలాగే అజ్ఞానమనే చీకటిలో స్పష్టముగాని ఆత్మ, ప్రాణము మొదలైన భావములుగా వికల్పితం అవుతున్నది. కాబట్టి కల్పనకు మూలకారణం ఆత్మగురించి స్పష్టమైన బోధలేకపోవడమే. దీనినే అజ్ఞానమనీ, అవిద్య అనీ మాయ అనీ చెబుతుంటారు. ఆత్మజ్ఞానికి స్వప్నదర్శనములు వుండవు.
🕉🌞🌎🌙🌟🚩
🚩
హరిॐఓంॐ
మాండూక్యోపనిషత్ - 16 .
హరి: ఓం.
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఇవి గంభీరమైన విషయములు అవడం వలన మిత్రులు సహనంతో, కుతూహలంతో, నిదానంగా చదవడానికి ఉత్సాహం చూపిస్తూ, నాతో ప్రయాణించమని ప్రార్ధిస్తున్నాను. .
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
సప్తమ మంత్రమునకు భాష్యము చెప్పుకున్నాము. అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
పదకొండవ కారిక : కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ /
ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : //
పన్నెండవ కారిక : నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం /
ప్రాజ్ఞ : కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా //
( నిన్నటి దానికి కొనసాగింపు )
పదమూడవ కారిక : ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయో: ప్రాజ్ఞ తుర్యయో : /
బీజ నిద్రాయుత : ప్రాజ్ఞ : సా చ తుర్యే న విద్యతే //
విచారించి చూస్తే, ప్రాజ్ఞునిలో ద్వైతము భాసించనిచో తురీయనికి ప్రాజ్ఞునికీ భేదము ఎలా తెలుస్తుంది ? అనగా తూరీయునికీ ప్రాజ్ఞునికీ ద్వైత భావమువలననే భేదము అని అర్ధము.
ప్రాజ్ఞుడు బీజానిద్రతో కూడియుండి వుంటాడు. తురీయునికి అట్టి బీజానిద్ర వుండదు. బీజం అంటే కారణాత్మక శక్తి. జాగ్రద్ స్వప్నములలో ఉద్భవిచేశక్తి. ఇది విత్తనమునందు వృక్షమున్నట్లు నిద్రా సమయంలో ప్రాజ్ఞునిలో వుంటుంది.
ప్రాజ్ఞుడు బీజానిద్రామయుడు అవడం వలన స్వరూపజ్ఞానము తెలియక పోవడమే నిద్ర. అలాంటి అజ్ఞానము నుండే జాగ్రదావస్థ పుడుతుంది. గాఢనిద్ర యందు జాగ్రద్ స్వప్నములను పుట్టించే బీజం వున్నది. జాగ్రత్ కు పూర్వావస్థ గాఢనిద్ర అవడం వలన దీనినే బీజానిద్ర అని చెప్పుకోవాలి. కానీ తూరీయునికి ఆ విధంగా వుండదు. తత్వమెరుగని స్వభావమైన గాఢనిద్ర తురీయమందు వుండదు. కాబట్టి తురీయుని యందు కారణబంధము లేదని అభిప్రాయము. అతడు సదాదృక్ స్వాభావికదా !
పదునాలుగవ కారిక : స్వప్ననిద్రాయుతావాద్యవ్ ప్రాజ్ఞస్త్వ స్వప్న నిద్రయా /
న నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యన్తి నిశ్చితా : //
12 , 13 కారికలలో చెప్పిన అర్ధాన్ని అనుభవసిద్ధం అయేటట్లు వివరిస్తున్నారు.
విశ్వ తైజసులు స్వప్న నిద్రలతో ఆగ్రహణ - అన్యధా గ్రహణములతో కూడి వున్నారు. ప్రాజ్ఞుడు మాత్రం వ్యవహార విషయం, స్వప్న సంబంధాలను వదిలి కేవలం గాఢనిద్రలో కూడి వున్నాడు. తురీయుని యందు నిద్రగానీ, స్వప్నము గానీ లౌకిక విషయాలు గానీ లేనట్లుగా బ్రహ్మవేత్తలు తెలుసుకున్నారు.
స్వప్నము అనగా అన్యధా గ్రహణం. ఒకటిని మరొకటిగా గ్రహించుట. స్వప్నంలో కనబడే దృశ్యాలన్నీ స్వప్నం ఉన్నంతవరకూ సత్యములే అనుకొనడం అన్యధా గ్రహణం. అది ఎలాగంటే, సర్పమును త్రాటిలో చూసినట్లు, అలాగే నిద్రలో అప్రతిబోధ లక్షణము కనబడుతుంది. అనగా, చీకటిలోవలె, ఏమీ తెలియకుండా వుండే స్థితి. ఈరెండు దశలనూ గ్రహించేవారు విశ్వా తైజసులు. కాబట్టి వీరిద్దరూ కార్య కారణబద్ధులు.
అయితే ప్రాజ్ఞుడు కేవలం నిద్రచేకూడి వుండడం వలన అతడు కారణ బద్ధుడు. కార్య కారణములు రెండూ తూరీయుని యందు లేవని బ్రహ్మవేత్తలు స్థిరీకరించారు. ఎందువలన ? విరుద్ధ ధర్మములు ఒక చోట ఉండజాలవు కాబట్టి. సూర్యుని లో చీకటి ఉండనట్లుగా, కార్య కారణములు వున్నచోట సర్వదృక్ అయిన తురీయుడు వుండే అవకాశం లేదు.
పదిహేనవ కారిక : అన్యధా గృహ్ణత : స్వప్న : నిద్రా తత్వమజానత : /
విపర్యాసే తయో : క్షీణే తురీయం పదమశ్నుతే //
ఈ కారికలో ఇక స్వప్నం ఎప్పుడు సంభవించును ? ఎప్పుడు తెరీయంలో జీవుడు ఏ చింతా లేకుండా ఉంటాడు ? అనేది చెప్పబడింది.
అన్యధా కల్పించుకుని గ్రహించేది స్వప్నము. యదార్ధమును బొత్తిగా తెలియకుండుట నిద్ర. ఈరెండింటి తేడా తెలుసుకుని, ఆ ఆలోచనలు తగ్గినప్పుడు, జీవుడు తురీయ స్థానము పొందుతున్నాడు.
మాండూక్యోపనిషత్.14
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
సప్తమ మంత్రమునకు భాష్యము చెప్పుకున్నాము. అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
సర్వ దుఃఖములకు అనగా విశ్వ తైజస ప్రాజ్ఞ నిమిత్తముగా కలిగించే వికారములకు నివృత్తికి తురీయమగు ఆత్మయే ఈశానుడు అనగా ప్రభువు, సమర్ధుడు. అతడే అవ్యయుడు కూడా. సర్వ వ్యవహార భావనలకు అతడే అద్వైతస్థితి కలుగజేయును. అతడే దైవము. ప్రకాశమానుడు. అతడే తురీయుడు. సర్వవ్యాపకుడు అని బ్రహ్మజ్ఞానులచే అనుభవపూర్వకంగా స్మరింపబడుతున్నాడు. అనగా తురీయజ్ఞానం సర్వదుఃఖ నివృత్తి.
పదవ కారికకు ఆదిశంకరుల భాష్యం తెలుసుకుందాం.
ప్రాజ్ఞుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, చేసిన సర్వదుఃఖములకు సంబంధించిన కర్మలను నివారించడానికి ఈశానుడు అనగా తురీయుడు అనబడే ఆత్మ సమర్థుడని అర్ధము. తురీయుడు ఏ విధంగా దుఃఖములను నివర్తించగలడు ?
మూడు అవస్థల లోనూ, తురీయుడు ఆధారభూతుడై వున్నా, సాధారణంగా జనులకు తురీయజ్ఞానము లేకపోవుట వలన దుఃఖముల పాలు అవుతున్నారు. కాబట్టి తురీయుడు ఉన్నాడనే భావమే దుఃఖ నివృత్తికి హేతువు అవుతున్నది.
ఇక అవ్యయ అన్నమాటకు క్షీణతలేనివాడు తురీయుడు అని అర్ధం చెప్పుకోవాలి. అనగా తన నిజస్థితినుండి తురీయుడు చలింపడు. త్రాడుమీద సర్పము మొదలైన ఆరోపణలు ఎన్నివున్నా, త్రాడు చలించదు కదా ! రజ్జు స్థానంలో వున్న తురీయుడు కూడా అలాగే అవ్యయుడు.
అది ఎలాగంటే, తురీయుడు అద్వైతుడు. మిగిలిన అవస్థలు త్రాటియందు సర్పము వలె, మిధ్య. తురీయుడు ఆధారభూతమై ప్రకాశమున్నవాడు అవడం వలన విశ్వుడు మొదలైనవారు ప్రకాశిస్తున్నారు. తుఈర్యుడు చతుర్ధుడు అంటే, మూడింటియందు వున్న
నాలుగవది, అంతేకానీ, చతుర్ధ దశ అంటూ భిన్నమైన నాలుగవదశ అనరాదు. తురీయుడు మూడు అవస్తలయందు వ్యాపించి వున్నవాడు కాబట్టి, విభుడు. విద్వాంసులకు ఈవిషయాలు అనుభవంలోకి వస్తాయి కాబట్టి, విద్వాంసుల స్మృతిలోవున్నవాడు తురీయుడు.
పదకొండవ కారిక : కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ /
ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : //
విశ్వ తైజస ఇరువురూ కార్య కారణ బద్ధులనీ, ప్రాజ్ఞుడు ఒక్కడే కారణ బద్ధుడనీ అనిపిస్తుంది. కానీ తురీయుని యందు కార్య కారణములు రెండూ సిద్ధింపవు. కార్యం అనగా చేయబడేది. అనగా ఫలితము. కారణం అనగా చేసేది. అనగా బీజ భావము. అద్వైత సిద్ధాంతంలో, సృష్టిలో జరిగే ప్రతి వ్యాపకమునకూ అవిద్యయే కారణం. ఇక్కడ కారణమంటే, తనకేమీ తెలియకుండానే వ్యవహారములు నడుపుట. దానినుండి వచ్చే కార్యమును మరియొక విధంగా భావించుట. అనగా నిజ స్థాయి తెలియక పోవడం. అందుకనే కారణమును ఆగ్రహణం అంటారు. కార్యమును అన్యధా గ్రహణం అంటారు.
ఉదాహరణకు, త్రాడు అనేది సత్యము. త్రాటిని తెలియని భావము కారణము. అందువలన సర్పము అని చెప్పుట కార్యము. తురీయము సత్యము. దానిని విశ్వ తైజసులుగా భావించుట అన్యధా గ్రహణము. అదే కార్యము. కారణమూ బీజతుల్యం అని భగవత్పాదులు భాష్యంలో చెబుతున్నారు. ఎందువలన అంటే, విత్తనము సూక్ష్మరూపంగా ఫలములో ఉన్నట్లు, కార్యము కారణమందు సర్వదా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది.
యదార్ధమును తెలియకపోవడమూ, భిన్నంగాతెలుసుకోవడమూ, అనే రెండు విషయము
ల వలన బీజ -ఫలముల రెంటి చేత విశ్వ తైజసులు బద్దులై వున్నారు.
నేను-నాది అనేవి జాగ్రద్ స్వప్నాలు. కుండ + మన్ను. ఇక మట్టి ముద్ద సుషుప్తి. తుర్యావస్థలో ఈ రెండూలేవు.
🕉🌞🌏🌙🌟🚩
[16:06, 17/04/2020] +91 92915 82862: ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.13
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
మాండూక్యోపనిషత్ - 13 .
హరి: ఓం.
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
ఇక ఈ తొమ్మిది కారికల తరువాత ఏడవ మంత్రము చెప్పుకుందాము.
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అంత; ప్రజ్ఞ కలవాడు కాదు అనగా స్వప్నగత పురుషుడు కాదు. జాగ్రత్ పురుషుడు కాదు, జాగ్రత్ స్వప్న మద్య పురుషుడు కాదు. ప్రాజ్ఞుడుకాదు. అలా అని కేవలం అప్రాజ్ఞుడూ కాదు. ఇంద్రియాలకు గోచరించేవాడు కాదు. వ్యవహరించడానికి నామరూపాలు లేనివాడు. అంత:కరణమునకు అంతుపట్టని వాడు, యుక్తితో పట్టుకోవడం సాధ్యము కానివాడు, జాగ్రద స్వప్న సుషుప్తాదులందు సాక్షిగా ఒక్కడిగా వున్న, సుఖమైన, మంగళకరమైన భేదగుణరహిత అద్వైత స్థితిలోవున్న చతుర్థము ( తురీయము ) అని దేనిని పండితులు తలుస్తారో, అదేఆత్మ. అతడే తెలియదగిన పురుషుడు.
మూడు అవస్థలయందు నిర్వికారంగా ఆత్మీ భూతంగా వున్నది తురీయము. శృతి వాక్య ప్రమాణము ప్రకారము, తురీయుని ఆత్మగా ఉపాసించాలి.
పెట్టెలో మూడు రంగుల గుడ్డ వున్నప్పుడు పెట్టెకు ఏ వికారమూ వుండదు. నీటిలో మూడు వేరు వేరు రంగుల గుడ్డలు ఒక్కొక్కదాని మధ్యలో పుష్కలంగా నీరు వుండడమనేది ఆలోచిస్తే, ఈ రెండింటి మధ్య సమన్వయభేదము. మొదటి సమన్వయంలో జాగ్రద్ స్వప్న సుషుప్తి అవస్థలు కేవలం మిధ్య అనీ, రెండవ సమన్వయంలో, జాగ్రద్ స్వప్న సుషుప్తులు సాధనాలు, అనీ తెలుస్తాయి.
అంత ; ప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ, ఘనప్రజ్ఞలు గల తైజస, విశ్వ ప్రాజ్ఞుల సూక్ష్మ, స్థూల ఆనందములనే భోగములను పూర్వమే ప్రక్కన పెట్టినందువలన, తురీయము ' ప్రపంచోపశమము ' అయింది. ప్రపంచం అనగా విస్తారితము, విశాలము. ఉపశమనం అనగా చల్లారుట. అవిద్య చే విస్తరింపబడిన విశ్వాదులు విద్యచేత తొలగింపబడిరి కాబట్టి, తురీయములో యెలాంటి ప్రపంచము కానరాదు. అందువలననే ఆ మూడుదశల స్థానధర్మములను నెట్టి వేసినది.
తురీయము శాంతము, అవిక్రయము. రాగద్వేషాది విషయములు రహితమవడం వలన దీనిని అవిక్రయము అనాల
ి. కంసాలి దాగలి ( వస్తువులు పెట్టి దెబ్బలు కొట్టి తయారు చేసే పనిముట్టు ) మీద ఎన్ని వస్తువులను సుత్తి దెబ్బలతో కొట్టి చేస్తున్నా, దాగలి కి యెలాంటి వికారము కలుగదు. అలాగే, తురీయుని ముందు ఎన్ని స్దాన స్థాని ధర్మములు ఈ మూడు అవస్థల ద్వారా కల్పించినా, విషయ వ్యవహారములుచేస్తున్నా, తురీయుడైన కూటస్థుడు ( కూటము అంటే దాగలి ) సర్వదా శాంతుడే !
ఇక తురీయము శివమ్ అనే విషయం చెబుతున్నారు. అది మంగళకరమైనది. పరమానంద కారకమైనది. కాబట్టి అది అద్వైతము. భేదరహితము. అదే చతుర్థము, నాలుగవది. ఇక్కడ నాలుగు అనే సంఖ్య అంత ప్రధానం కాదు. నాలుగవ తత్వము వున్నట్లుగా తురీయము భావింపబడుతుంది. ఎందువలన అంటే, అది పై మూడు అవస్థల కంటే భిన్నమైనది అవడం వలన.
అతడే ఆత్మ. అతడే తెలియదగినవాడు. ఏవిధంగా త్రాడుని పాము కాదని తెలుసుకుంటున్నామో, నేలపగులు చారికలని కర్ర అని భ్రమపడి, ఆతరువాత అది నేలపగులని తెలుసుకుంటున్నామో, అదేవిధంగా కనబడని ఆత్మమాత్రమే మొత్తం విశ్వాన్ని చూస్తున్నాడనే భావం బలపడాలి. చూసేవాడి చూపుకి ఎలాంటి దోషం లేకపోతే, వున్న వస్తువు వున్నట్లుగానే కనబడుతుందనే సూత్రం ఇక్కడ ఆపాదించుకోవాలి.
అవిద్య వలన జీవులందరికీ, త్రిపుటి సంగము కలుగుతున్నది. విద్య సిద్దించిన తరువాత, జ్ఞాన త్రిపుటి యదార్ధంగా లేదనీ, తెలుసుకునేవాడు, తెలియదగినదీ, తెలుసుకునే విధానమూ అంతా ఒక్కటే అనే అద్వైత భావన కలుగుతుంది. త్రాడు అని తెలియగానే, పాము అనే భ్రాంతి పోయినట్లు.
సప్తమ మంత్రమునకు భాష్యము ఇక్కడితో అయిపొయింది. అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
సర్వ దుఃఖములకు అనగా విశ్వ తైజస ప్రాజ్ఞ నిమిత్తముగా కలిగించే వికారములకు నివృత్తికి తురీయమగు ఆత్మయే ఈశానుడు అనగా ప్రభువు, సమర్ధుడు. అతడే అవ్యయుడు కూడా. సర్వ వ్యవహార భావనలకు అతడే అద్వైతస్థితి కలుగజేయును. అతడే దైవము. ప్రకాశమానుడు. అతడే తురీయుడు. సర్వవ్యాపకుడు అని బ్రహ్మజ్ఞానులచే అనుభవపూర్వకంగా స్మరింపబడుతున్నాడు. అనగా తురీయజ్ఞానం సర్వదుఃఖ నివృత్తి.
పదవ కారికకు ఆదిశంకరుల భాష్యం తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
Comments
Post a Comment