యాగంటి పుణ్య క్షేత్రం. [ఇది యాగంటి పుణ్య క్షేత్రం..శివ ధామం..మరో కైలాసం..ఇది వైష్ణవ సంప్రదాయ పద్దతిలో కట్టడం విశేషం.. ఆంధ్రాలోనే బనగానపల్లికి 14 km దూరం. ఈ దేవాలయం 15 వ శతాబ్దంలో సంగమ వంశ విజయనగర మొదటి చక్రవర్థులు హరిహర,బుక్కరాయల వల్ల వైభవ నిర్మాణం పొందింది. పురాణ గాధ ప్రకారం ఇక్కడ పూర్వం అగస్త్య మహర్షి ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్ట చేయాలనుకున్నారు.ప్రతిమ తయారయ్యింది.కానీ ప్రతిష్ట ముహూర్తంలో ఆ ప్రతిమ బొటన వేలు విరిగి ఉండటం గమనించారు..ఇక ఆ ప్రతిమ పూజకి పనికి రానిది అయ్యింది. అపుడు అగస్త్యుడు నిరాశ..దుఃఖభరితుడై శివుని ప్రార్ధన చేయగా ఆయన ప్రత్యక్షమై "ఈ చోటు కైలాసంలా ఉన్నది..ఇక్కడ శివ ప్రతిష్ట కావించు'"అని ఆదేశించి మాయమయ్యాడు. ప్రతి శివరాత్రి ఇక్కడ ఘనమైన ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడి పుష్కరిణి చిన్నదే అయినప్పటికీ విశేషం కలది.దానిలోకి నీరు దగ్గరవున్న కొండల్లో నుండి వస్తాయి..ఆ నీరు ఒక నంది విగ్రహం నోటి గుండా జాలువారి పుష్కరిణీ లో పడతాయి..నీరు స్వచం..ఆరోగ్యకరం. సంవత్సరం పొడుగూ నీరు పడుతూనే ఉంటుంది.ఇది భారతీయ నిర్మాణ కౌశలాన్ని చూపుతుంది. ఈ పుణ్య క్షేత్రం...
Posts
Showing posts from October, 2023
- Get link
- X
- Other Apps
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ సర్వేజనా సుఖినోభవంతు ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్నవారికి మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి చదువుటకు, వినుటకు వీలుగా పొందుపరుస్తున్నాను పూర్వ భాగము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే --1 వ్యాసం వసిష్ఠ నప్తారం, శక్తే: పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ --2 వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే, వాసిష్టాయ నమోనమ: --3 అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే --4 యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్త స్మై ప్రభవిష్ణవే . --5 ఓం నమో విష్ణవే ప్రభావిష్ణవే శ్రీ వై సంపాయన ఉవాచ:- శృత్వాధర్మ మశేషేణ పావనాని చ సర్వశ: యుధిష్టర శాంతనవం పునరేవాభ్యభాషత. ------ ...