🌹. మనోశక్తి -

🕉🌞🌏🌙🌟🚩
[13:51, 30/07/2020] +91 92915 82862: భాష్యములు
🕉🌞🌏🌙🌟🚩

బ్రహ్మసూత్రాలకు అనేక భాష్యాలు వెలువడ్డాయి. త్రిమతాచార్యులైన శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు.. ముగ్గురూ భాష్యాలు వ్రాశారు.


ముందుగా శంకరభగవత్పాదులవారు 'అద్వైత' పరంగా భాష్యం వ్రాశారు. అప్పటికి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనే సిద్ధాంతాలే లేవు. అప్పుడున్నది..


అభేద వాదం, భేదా భేద వాదం, భేదవాదం

..అనే వాదాలు మాత్రమే. ఆ తరువాత దాదాపు 300 సంవత్సరాలకు శ్రీ రామానుజాచార్యుల వారు 'విశిష్టా ద్వైత' పరంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాశారు. ఆ తరువాత 400 సంవత్సరాలకు 'ద్వైత' పరంగా శ్రీ మధ్వాచార్యుల వారు భాష్యం వ్రాశారు. ఇలా ముగ్గురు ఆచార్యులు బ్రహ్మసూత్రాలకు తమ తమ సిద్ధాంతాల (మతముల) పరంగా భాష్యాలందించారు.


శంకరాచార్యుల వారికి ముందుకూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసిన వారున్నారు. దాదాపు 10 భాష్యాలున్నాయి. అయితే వాటికి అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. శంకరుల వారి భాష్యం వచ్చేటప్పటికి అవి అసలు అదృశ్యమై పోయాయి. అవి సర్వాంగీకారంగా లేకపోవటం వల్లను, సూత్రాలకు భాష్యాలను అంత తృప్తికరంగా అందించ లేకపోవటం వల్లను అవి కనుమరుగైపోయినవి. ఇప్పుడివి ఎంత వెతికినా కనిపించే స్థితిలో లేవు.


ఇక శంకరుల తరువాత కాలంలో కూడా దాదాపు 10 భాష్యాలు వచ్చాయి. అవి కూడా భేదవాదం, భేదాభేద వాదం, అభేద వాదం మొదలైన అనేక వాదాలను ఆధారం చేసుకొనే వచ్చాయి. అవి కూడా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కారణం సూత్రాలకు అవి తాత్పర్యంగా, సర్వాంగీకారంగా లేకపోవుటే.


వీటిలో కొన్ని భాష్యాలు మాత్రం ప్రచారంలోకి వచ్చాయి. మొత్తం భాష్యాలు(మనకు అందినంత వరకు)...

1. అద్వైతపరంగా శంకరాచార్యుల వారి 'శారీరక మీమాంస' (భాష్యం)

2. విశిష్టా ద్వైత పరంగా రామానుజాచార్యుల వారి శ్రీ భాష్యం.

3. ద్వైత పరంగా మధ్వాచార్యుల వారి 'పూర్ణ ప్రజ్ఞ భాష్యం'

4. ద్వైతాద్వైత పరంగా నింబార్కుల వారి భాష్యం.

5. శైవ విశిష్టా ద్వైత పరంగా శ్రీ కంఠుల భాష్యం. (శైవ భాష్యం).

6. శ్రీ పతి వారి 'శ్రీ కర భాష్యం' వీరశైవ విశిష్టా ద్వైతం.

7. విజ్ఞాన భిక్షు భాష్యం. 'విజ్ఞానామృతం' (అవిభాగా ద్వైతం)

8. భాస్కరాచార్యుల వారి భాస్కర భాష్యం. (భేదాభేదం).

9. వల్లభాచార్యుల అణు భాష్యం. శుద్ధా ద్వైతం.

10. బలదేవాచార్యుల వారి గోవిందభాష్యం  (అచింత్య భేదాభేదం).


ఇలా అనేక భాష్యాలు వెలువడ్డాయి. అయితే అన్నింటిని పరిశోధించిన మహాత్ములు శంకర భాష్యమే సూత్రాలకు అనుగుణంగా ఉన్నదని తేల్చారు.


శంకరభాష్యం బ్రహ్మసూత్రాలకు పరమతాత్పర్యం అని పండితులు, మహాత్ములు నిగ్గు తేల్చారు. ఇతర భాష్యాలన్నీ 'శిశువులు' అన్నారు...

🕉🌞🌏🌙🌟🚩



🌻 Q 63:--mental physics అంటే ఏమిటి? మన శాస్త్రవేత్తలు ఏ విధంగా పరిశోధిస్తే మన సైన్స్ develop అవుతుంది? - 1 🌻

Ans :--
1) మనకంటే ముందు నాగారికతల్లో మానవజాతి physics ని మైండ్ ద్వారా అంతర్ శక్తి ద్వారా అభివృద్ధి చేశారు.దీనినే mental physics అంటారు.

2) గ్రహాల స్థితిగతుల్ని నక్షత్రాల స్థితిగతుల్ని సౌరవ్యవస్థ ఆవిర్భావాల్ని మెంటల్ ఫిసిక్స్ ద్వారా అధ్యయనం చేశారు. వారు మనకంటే లక్షల రెట్లు జ్ఞానాన్ని పొందారు.

3) spaceships నిర్మించి, కాలాన్ని ఛేదించి అంతరిక్ష యానం చేశారు.చంద్రమండల యానం చేశారు. ఇతర గ్రహాల యానం చేశారు. 

ఇప్పటి సివిల్ engineer లకు సాధ్యంకాని ఎన్నో కట్టడాలను కట్టారు. ప్రస్తుతం మెంటల్ physics ని అభివృద్ధి చేస్తే మన చైతన్య పరిణామం వేగంగా కొనసాగుతుంది.
విశ్వంలోని ఎన్నో రహస్యాలను ఛేదించగలము.

4) మనం కనిపెట్టిన పరికరాలతో చైతన్య పరిణామం తాలూకూ అభివృద్ధి దాని కదలికల్ని ఏమాత్రం పసిగట్టలేవు.electron దాని చుట్టూ అది తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరుగుతుంది. 

దీన్ని పరిశోధించడంలో సైన్స్ fail అయ్యింది. electronని ఒక కణం గానే కాకుండా దాని చైతన్య శక్తిని మల్టిడిమెన్షనల్ activity ని mental physics ద్వారా పరిశోధన చేసినట్లయితే అద్భుతమైన విషయాలు తెలుసుకో గలరు.

5)భూమి, జీవజాతులు, మనిషి వీటన్నింటి మధ్య అనుసంధానం పదార్ధం యొక్క శక్తిస్వభావం పైన పరిశోధన చేసినప్పుడే నిజమైన physics అభివృద్ధి చెందుతుంది.


5) శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలన్ని చాలా వరకు తప్పే వారు పదార్ధాన్ని దాని కున్న చైతన్యశక్తి తో కూడా అధ్యయనం చేయాలి. కంటికి గోచరం కాని చైతన్య శక్తిని అంతర్వాణి ద్వారా study చేయాలి.

6) మన సమీప నాగరికతల్లో భౌతిక వాస్తవాలు ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా ఉండేవి. భూ అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలు reverse లో ఉండేవి. అప్పుడున్న సైన్స్ టెక్నాలజీ ఎంతో ఉన్నతంగా ఉండేది.

7) petrol, diesel కి బదులుగా ధ్వనిని ఇంధనంగా వాడే వారు. ధ్వనితో దేహము యొక్క జబ్బుల్ని తగ్గించేవారు. ధ్వని ద్వారా వాహనాల్ని నడిపేవారు, పదార్ధాన్ని కదల్చడానికి, బరువుల్ని తూకం వేయడానికి ధ్వనిని వాడే వారు. 

ఇప్పుడున్న ఫిజిక్స్ కి భిన్నంగా వేరే దిశలో physics అభివృద్ధి చెందింది. అంతర్ ప్రయాణం చేసి జ్ఞానాన్ని సంపాదించేవారు. వేరే వరల్డ్స్ కి వేరే systems కి astral ట్రావెల్ చేసేవారు.

8) ఆ నాగరికత కు చెందిన జీవరాసులన్నీ పదార్ధంతో కూడిన భౌతిక దేహాలను తీసుకునే స్థితిని దాటివేసి భౌతిక దేహాన్ని తీసుకునే సమయంలో సమాంతర లోకాలలో కూడా జన్మ తీసుకుని భౌతిక స్థితిని దాటివేసి other dimensions లోకి ప్రవేశించేవారు.

9) Atlaantis, Lumeria నాగరికతలు atlantic, pacific మహాసముద్రం లో మునిగిపోయాయి.

వీటి నాగరికత లకు సంబంధించిన విషయాలన్నీ ఆకాశిక్ రికార్డ్స్ లో పొందుపరచబడి ఉంటాయి. అంతర్ ప్రయాణం ద్వారా ఆ నాగరికతకు tune అయితే ఆ information అంతా తెలుసుకోవచ్చు.

6) 7) అంతర్ ప్రయాణం చేసి అంతర్ ప్రపంచం నుండి క్రొత్త క్రొత్త విషయాలు రాబట్టి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసివుంటే ఎన్నో వేల రెట్లు అభివృద్ధి చెందివుండేది. ఆత్మ దేహం మరియు చైతన్య పరిణామాన్ని అధ్యయనం చేసి, పరిశోధన చేసి చికిత్స చేసేవాడే నిజమైన వైద్యుడు.

8) dolphin అనే సముద్ర జాతి మానవుని లాగే కుటుంబవ్యవస్థ ను కలిగి ఉంది.వాటి పరివర్తన, భావోద్వేగాలు వినయ విధేతలు సామాజిక సాహచర్యం మానవ జాతితో పోలి ఉంటాయి. dolphins ఇతర సముద్రజాతికి ఎంత సహాయ పడతాయంటే మానవజాతి సిగ్గుపడేంతగా.

కొన్ని నాగారికతల్లో సముద్రజాతి మానవజాతిని dominate చేసింది.
ప్రత్యామ్నాయ లోకాలలో సముద్రజాతి మానవజాతి పైన ఆధిపత్యం వహిస్తుంది.

9) మొదట ఏకకణ జీవులుగా, రాళ్లు, రప్పలు, కీటకాలు, వృక్షాలు, జంతువులు, ఖనిజ లవణాలుగా పరిణామం చెందుతూ మానవ దేహాన్ని తీసుకోవడం జరిగింది. 

మానవ దేహంలో కూడా ఎన్నో అనుభవాలు పొంది, ఎన్నో జన్మలు తీసుకుని అనగా కొన్ని జన్మలు అంగవైకల్యం తో కొన్ని జన్మలు సంతోషంగా ఇలా ఆత్మ అనుభవాలు పొందడం కోసం జన్మ తీసుకుంటుంది. మనకు అంగవైకల్యంతో ఉన్న జన్మ బాధాకరంగా అనిపిస్తుంది. 

మన analytical మైండ్ ఏర్పరుచుకున్న భావన మాత్రమే బాధపడటం అంటే. ఆత్మకు ఇలాంటి జన్మ ఒక adventure. అంగవైకల్యం కర్మకాదు, ఆత్మ పొందాలనుకున్న అనుభవం. 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ